సంప్రదాయం ప్రకారం 32 రకాల పూలతో (ప్రతి రకం 32 చొప్పున) అమ్మవారిని అర్చించడం విశేషం. ఒకవేళ ఇన్ని పూలు దొరకకపోతే, లభించిన పూలతోనే భక్తితో పూజించవచ్చు.

ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరం.